చెలరేగిన జాణలు – Part 97

హ హ్హా భలే చెప్పవయ్యా సంజయ్ నిజమే ఈ కుటుంబానికి మగ దిక్కు లేదులే, అందుకే నిన్ను వెంటబెట్టుకుని వచ్చారు..సాయంత్రం ఇక్కడే జరుగుతుంది పోటీ నువ్వు తప్పకుండా వీళ్ళని వెంటేసుకొని రా అసలే వీళ్ళకి ఎవరూ తోడు లేరు అని ఖాసీం వెళ్ళిపోయాడు.

వాళ్ళందరూ వెళ్లిపోయారు అని రూఢీ చేసుకున్న విశాలాక్షి అందరితో పాటూ గర్భగుడి లోకి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేసింది..పూజలు అన్నీ అయిపోయాక పూజారి గారూ మీరు ఏర్పాట్లు అన్నీ బాగా చేశారా అనేసరికి అన్నీ అయిపోయాయి అమ్మా ఇదిగో ఈ కంకణం కట్టండి ఈ అబ్బాయికి అని విశాలాక్షి కి ఇచ్చి ఏమయ్యా బాబూ ధైర్యంగా ముందుకు సాగి నీ తండ్రికి తగ్గ తనయుడు లా పేరు తెచ్చుకోవాలి…విన్నావుగా నువ్వు ఓటమి పాలైతే మహా తల్లి అయిన విశాలాక్షి ఆత్మార్పణం చేసుకుంటుంది ధైర్యంగా సాగు అంటూ ఆశీర్వదించి కంకణాన్ని కట్టించాడు పూజారి.

అందరూ బయలుదేరుతూ ఉండగా పూజారి ముందుకొచ్చి అమ్మా ఈసారి వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంది, మీరేమీ అనుకోకపోతే మీ తరపున కూడా మనుషుల్ని సిద్ధం చేసుకోవడం ఉత్తమం అనేసరికి మనోడు పూజారి గారూ ఆ ఏర్పాట్లు అన్నీ నేను చేసేసాను మీరు నిశ్చింతగా ఉండొచ్చు అనేసరికి సంతోషమయ్యా బాబూ ఇక ఏ బెంగా లేదు.. ఈ రాజవంశపు వారసురాలు అయిన ఈ నీరజమ్మ కి ఈరోజు సరైన గౌరవం లభించాలి గుర్తు పెట్టుకో అని పూజారి మళ్లీ ఆశీర్వదించేసరికి అలాగే పూజారి గారూ అని బయలుదేరారు..

ఇంటికొచ్చాక అందరూ తినేసి హాల్ లో ప్రత్యక్షం అయ్యారు..సంగీత కూడా ఉండేసరికి వీళ్ళ మధ్య మాటలేమీ సాగలేదు..మనోడు ఏ అనుమానమూ సంగీతకి కలగకుండా అలా ఒక సైడ్ కి కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉండిపోయాడు.. ఒక గంట తర్వాత సంగీత వెళ్లిపోవడంతో విశాలాక్షి మనోడి పక్కన కూర్చొని ఒరేయ్ మనవడా నీకెలా ఉందో గానీ నాకు చాలా టెన్షన్ గా ఉందిరా,నువ్వు భయపడకుండా ఈ పని ముగించాలి అంది.

ఒసేయ్ బామ్మా నాకు భయం అన్నది ఏ మాత్రమూ లేదు,నిజం చెప్పాలంటే సాయంత్రం కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నాను నువ్వు భయపడి నన్ను భయపెట్టకు సరేనా అన్నాడు నవ్వుతూ..

అప్పుడే వెంకన్న ఇంట్లోకి రావడం చూసిన విశాలాక్షి ఏరా వెంకడూ ఇటువైపు వచ్చావ్ అంది.

అమ్మా దేవుడి బిడ్డ కోసం వచ్చానమ్మా,మనకు ఆప్తులు అందరినీ సమాయత్తం చేసి వచ్చాను ఒకమాట అయ్యకి చెప్దామని వచ్చాను అన్నాడు వినయంగా.. విశాలాక్షి వదనంలో టెన్షన్ గమనించిన సంజయ్ బామ్మా వెంకన్నతో రాత్రి మాట్లాడాను నువ్వు భయపడకు అనేసరికి విశాలాక్షి ఒరేయ్ మనవడా నీ దగ్గర ఏ మహత్యం ఉందో తెలియడం లేదురా చాలా సంతోషంగా ఉంది,వెంకన్నా గుర్తు పెట్టుకో మన బిడ్డకి ఏ ఇబ్బందీ రాకూడదు అనేసరికి అలాగే అమ్మా ఆ పని నేను చూసుకుంటాను అని వెళ్ళిపోయాడు..

వెంకన్న మంచోడేనా బామ్మా??

అవునురా మనవడా,నీ తండ్రి వెనకాల నమ్మకంగా ఉన్నవాడు..తప్పనిసరి పరిస్థితుల్లో వాడి దగ్గర ఉన్నాడు నువ్వేమీ భయపడకు..

అలాగే బామ్మా అంటూ కాసేపు పోటీ గురించి శ్రద్ధగా విన్నాడు..రంగా, రత్తాలు కూడా రెడీగా ఉన్నాము ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి వస్తాము అనేసరికి మనోడు సంతోషంగా ఫీల్ అయ్యాడు.సాయంత్రం 4 గంటలకి పోటీ మొదలవుతుంది అని తెలిసిన బామ్మ మనోడికి దగ్గరుండి వడ్డించి హాయిగా పడుకో ఆ తర్వాత లేపుతా అనేసరికి మనోడు తినేసి నిద్రపోయాడు..

మధ్యాహ్నం మూడు గంటలకల్లా మనోడిని సిద్ధం చేసింది మళ్లీ తలస్నానం చేయించి నుదుటన వీర తిలకం దిద్ది..3.30 ప్రాంతంలో గుడి దగ్గరికి చేరుకున్నారు మనోళ్లు అందరూ.గుడి పరిసరాలు పెద్ద కోలాహలంగా ఉన్నాయి చుట్టూ జనాలతో..పోటీ జరిగేది గుడి ముందరే కాబట్టి బాగా సిద్ధం చేసారు చుట్టూ వందల మంది జనాలకి చూడటానికి వీలుగా..అప్పటికే చెంచురామయ్య తో పాటూ పాండూ,నరసింహం, ఖాసీం లు అక్కడే ఉండటంతో ఎప్పుడొస్తాడో వాడు అని వేచి చూస్తున్నారు..మనోడు ఖాసీం దగ్గరికి వెళ్లి నిల్చొని సార్ భలే ఉంది వాడు ఎవడో వస్తున్నాడా అని అడిగేసరికి హ హ్హా అంత లేదయ్యా సంజయ్,పోటీ జరగడం అస్సలు ఉండదు..వాడు వచ్చేవాడు అయితే ఇవ్వాళ్టికి ఎప్పుడో వచ్చేవాడు భయంతో జడుసుకొని తుర్రుమని వెళ్ళిపోయాడు అని నవ్వేసాడు.పాండూ చెంచురామయ్య లు కూడా అదే ధైర్యం తో ఉన్నారు.

సరే సార్ నేను మేడం వాళ్ళతో పాటూ ఉంటాను అనేసరికి అలాగే సంజయ్ ఈ తతంగం పూర్తి అయ్యాక పాండూ అన్న ఇంటికి వచ్చేయ్ మంచి పార్టీ ఉంది అనేసరికి అలాగే సర్ అని మనోడు విశాలాక్షి దగ్గరికి వచ్చి అంతా చెప్పేసాడు..విశాలాక్షి నవ్వి అలాగే అనుకొని కలలు కననీ మనవడా ,ఒక్కసారిగా నిన్ను చూసి నాయాళ్ళు గుండె పగిలిపోయి చావాలి అంది..

పోటీ 15 నిమిషాలు ఉందనంగా మనోడి కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి తనకి కొద్ది దూరంలో ఉన్న మనిషిని చూసి..తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు ఆ మనిషిని చూసాక..కళ్ళు నులుపుకొని మళ్లీ చూసాడు…ఆ మనిషి “దేవయాని టీచర్”,మనోడికి తొలి శృంగార అనుభవాన్ని నేర్పిన అతిలోక సుందరి..మనోడికి ఒక్కసారిగా వొళ్ళంతా సంతోషంతో పులకరించింది, టీచర్ ఏంటబ్బా ఇక్కడ అనుకొని విషయాన్ని నీరజా కి చెప్పడంతో నీరజా వెళ్లి దేవయాని ని మనోడి దగ్గరికి తీసుకొచ్చి వీడు గుర్తున్నాడా అని అడిగింది.

దేవయాని ఎలా మరిచిపోతుంది మనోడిని,?వాడిని చూడగానే కళ్లనీళ్లతో ఒరేయ్ సంజయ్ నువ్వు బ్రతికే ఉన్నావా??నీకోసం ఎంతగా వెతికాను రా??నువ్వు దేవుడి కొడుకువి అని తెలిసినప్పటి నుండీ నా మనసు ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ నీకోసం ఎదురుచూసేది..నేను ఆ జాతరకి రావడానికి కూడా కారణం నువ్వే రా అంటూ మనోడిని హత్తుకొని అలాగే ఉండిపోయింది..

టీచర్ నేను బాగున్నాను,నేను దేవుడి కొడుకునని ఎలా తెలిసింది మీకు??

అవన్నీ తర్వాత చెప్తాను సంజయ్,వీళ్ళు చేసిన కుట్ర అంతా నాకు తెలుసు.నువ్వు పోటీకి వస్తున్నావని నాకు తెలిసింది అందుకే వచ్చాను,ఈ దుర్మార్గులు అంతం అవ్వాలి,నీ తండ్రిని ఎలా చంపారో నాకు మొత్తం తెలుసు..వీళ్ళని వదలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటూ నీ తండ్రి జ్ఞాపకం నా దగ్గర ఉంది అంటూ తన దగ్గరున్న దేవుడి హారాన్ని మనోడి మెడలో వేసింది…ఆ హారం ని చూసి మనోడు సంతోషంతో ఇది మా నాన్న దా ?నీకెలా వచ్చింది టీచర్ అని అడిగేసరికి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం రా నువ్వు పోటీలో విజయం సాధించి రా అన్నీ చెప్తాను అంటూ ప్రేమగా ముద్దు పెట్టింది నుదుటన.

పోటీకి జరగడానికి ముందుగా ఉన్న ఆచారం ప్రకారం వెంకన్న డప్పు కొట్టడం మొదలుపెట్టి పోటీ నియమాలు అన్నీ చెప్పిన తర్వాత పోటీలో ఉన్న వ్యక్తులు పాండూ ఇంకా దేవుడి కొడుకు అని ప్రకటించేసరికి జనాలు ఒకటే కేరింతలు కొట్టడం మొదలెట్టారు..పాండూ గాడు కోపంగా వెంకన్న దగ్గరికెళ్లి ఒరేయ్ వాడు ఎక్కడరా ?? వాడి పేరు చెప్తున్నావ్ అంటూ మండిపడ్డాడు..దానికి వెంకన్న ఉత్సాహంగా డప్పు కొడుతూ వచ్చాడయ్యా దేవుడి కొడుకు అదిగో అక్కడున్నాడు చూడూ బాగా,రావయ్యా ఇక మొదలుపెడదాం యుద్ధాన్ని అని డప్పు బలంగా కొట్టేసరికి జనాలు మొత్తం సంజయ్ ని చూస్తూ హర్షధ్వానాలు చేయడం మొదలెట్టారు.

సంజయ్ గాడిని చూసిన పాండూ గాడికి నోటమాటే రాలేదు,ఇక ఖాసీం అయితే ఒక రకమైన షాక్ కి లోనై అలాగే ఉండిపోయాడు.. వీడా అని వాళ్ళు ఆలోచించుకునే లోపే మనోడు తన చొక్కాని విప్పేసి విశాలాక్షి కాళ్ళకి నమస్కారం చేసి అందరి ఆశీస్సులు తో బరిలోకి దిగాడు గుండెల్లో ఉన్న కసిని బయటికి చూపిస్తూ..

మనోడి మెడలో ఉన్న హారాన్ని చూసేసరికి పాండూ గాడికి తన అనుమానం నివృత్తి అయిపోయింది..సంజయ్ గాడి మెడలో ఉన్న హారానికి పులి లాకెట్ కనిపించేసరికి పాండూ గాడిలో ఒక్కసారిగా వెన్ను జలదరించిన భావం కలిగింది..ఎదురుగా దేవుడే వస్తున్నట్లు అనిపించడంతో తనకు తెలియకుండానే భయం వొళ్ళంతా పాకింది..

ఎంతైనా వీరుడు గా కొద్దిసేపటికి తేరుకొని ఏరా నువ్వూ మీ నాయన దగ్గరికి పోవడానికి ఆరాతపడుతున్నావా అని వెకిలి నవ్వు ఒకటి విసిరాడు..

మనోడు ప్రశాంతంగా వాడిని చూస్తూ లేదురా మా నాయన ఒకటేమైన ఇబ్బంది పెడుతున్నాడు నిన్ను చంపమని,చస్తే పైకెళ్తావ్ గా అప్పుడైనా కసిదీరా నిన్ను తొక్కేయాలి అన్న ఆయన కోరిక తీర్చడానికి వచ్చాను అన్నాడు.

హ హ్హా వేలెడన్త లేవు నువ్వు నన్ను చంపుతావా??హ హ్హా నిన్ను ఈరోజు వీళ్ళందరి ముందరా ఒక్కో భాగం నీ నుండి వేరయ్యేలా చంపుతాను చూడు అన్నాడు గేలిగా..

మా నాన్నని ఎదుర్కోలేక వెనక నుండి చంపినావ్ అంటగా, అలా కాకుండా మగాడిలా ఎదురుగా నిలబడి నన్ను చంపు అప్పుడు ఒప్పుకుంటారు నిన్ను మగాడు అని. ఏ ఎదురుగా నిలబడి గెలిచే దమ్ముందా అన్నాడు రౌద్రంగా..

చూపిస్తా రా నా దమ్ము ఎంతో,నిన్ను ఈ రోజు అంతం చేసి ఈ అలగా జనాల మదిలో నీ ఊహ అన్నదే లేకుండా చేయకపోతే నేను పాండూ నే కాదు అంటూ రొమ్ము గుద్దుకున్నాడు కసితో..

అంతలోపే సమర శంఖం తో పాటూ డప్పు మొదలవడంతో పాండూ గాడు ఒక్కసారిగా మనోడి మీదకి వచ్చి ఒక్క గుద్దు గుద్దాడు మనోడు తప్పించుకునే లోపలే.ఆ దెబ్బ మనోడికి చుక్కల్ని పరిచయం చేసింది,బామ్మ చెప్పినట్లు వాడికి దొరకకుండా వాడి ఓపికకి నశింపజేయాలి అన్న మాటలు గుర్తొచ్చి ఆ దెబ్బ నుండి తేరుకొని సిద్ధం అయ్యాడు..

ఈసారి పాండూ గాడిని తెలివిగా తప్పించుకుంటూ అవకాశం వచ్చినప్పుడల్లా దెబ్బలు వేస్తూ జాగ్రత్త పడ్డాడు,పాండూ గాడికి కోపం ఎక్కువై దమ్ముంటే నా వైపు రారా అలా ఆడంగి లా తప్పించుకుంటావేంటి అనేసరికి మనోడిలో మగతనం రివ్వున ఎగిసింది.. వయసులో ఉన్న నాకెందుకు భయం అన్న తెగింపుతో కాచుకోరా అంటూ పులి లాగా మీదకి దుంకాడు వాడి పైకి.పాండూ గాడు తేరుకునేలోపే వాడి మొహం పచ్చడి అయింది మనోడి దెబ్బకి…గాల్లో ఎగిరి సరిగ్గా మొహం మీద బలంగా కొట్టడంతో ఆ దెబ్బకి పాండూ గాడి పండ్లు రాలిపోయాయి…

ఆ దెబ్బకి కుదేలైన పాండూ గాడు బాధతో మనోడిని కసిగా చూసేసరికి ఏరా ఇప్పుడు తెలిసిందా నేను ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో అంటూ నవ్వేసరికి కోపంతో మనోడి వైపు ఉరికాడు.. వాడి ఆలోచనని పసిగట్టి మనోడు కాస్తా పక్కకి జరిగి సరిగ్గా వాడి మెడ పైన బలంగా ఒక దెబ్బ వేసాడు వాడికి చుక్కలు కనిపించేలా.

ఆ దెబ్బకి పాండూ వొళ్ళంతా ఒక్కసారిగా పదిరిపోయింది, మనోడు నవ్వుతూ ఏరా తెగ కోతలు కోసావ్ దగ్గరికి రమ్మని,నీకే అంత ఉంటే వయసులో ఉన్న వాడిని నాకెంత ఉండాలి అని వాడి దగ్గరికెళ్లి వాడి జుట్టు పట్టుకుని విసిరేసాడు అంత దూరం పడేలా..పాండూ కి కసితో పాటూ కోపం ఎక్కువ అయిపోయింది, తనని ఎదిరించి నిలబడిన మగాడు ఇప్పటివరకు లేడన్న ఆలోచన కలిగేసరికి మళ్లీ దెబ్బ తిన్న బెబ్బులిలా మనోడి పైన కలబడ్డాడు.. ఈసారి బాహాబాహి గా తలపడ్డారు,వాడి బలానికి పోటీగా సంజయ్ గాడు వాడిని వెనక్కి తోస్తూ అవకాశం వచ్చాక ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బాణంలాగా వాడి పొట్ట పైన తన తలతో కొట్టేసరికి పాండూ కి ఊపిరి ఆగినంత పని అయింది.

పాండూ గాడు కింద పడిపోవడంతో అక్కడున్న చెంచురామయ్య తో పాటూ ఖాసీం,నరసింహం లు ఆందోళనకి గురవ్వగా జనాలు మాత్రం ఈలలు కేకలతో దేవుడు దేవుడు అంటూ రెచ్చిపోయారు.

మనోడు ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదు అనుకొని పాండూ గాడిని సమీపించి వాడి జుట్టు పట్టుకుని ఈడుస్తూ వాడి ఛాతీ మీద కూర్చొని వాడి తలని గట్టిగా పట్టుకొని అలాగే భూమిలోకి ఒత్తడం మొదలెట్టాడు..పాండూ గాడికి ప్రాణం పోతోంది అన్న భయం ఎక్కువై నరసింహం అన్నాడు గట్టిగా.. అప్పుడు అర్థం అయింది జనాలకి నరసింహం పోటీలోకి వస్తున్నాడని.. ఆ పాండూ గాడిని అలాగే వదిలేసి తనకి ఎదురుగా వస్తున్న నరసింహం వైపు సాగాడు..

వాడు కోపంతో రగిలిపోతూ నాకొడకా ఈరోజు అయిపోయావ్ రా అంటూ వేగంగా మనోడి పైకి ఉరికాడు..మనోడు కూడా తెలివిగా వాడిని గమనించి ఒరేయ్ వాడిని కాబట్టి అంత మెత్తగా కొట్టాను రా,ఆడదాన్ని అంతలా ఇబ్బంది పెట్టిన నిన్ను ఇంకా బలంగా కొట్టాలి అంటూ వాడిని తప్పించుకుంటూ వాడికి ఊపిరి ఆడకుండా ఎక్కడ పడితే అక్కడ బలంగా దెబ్బలు వేసేసరికి నరసింహం గాడు కూడా తట్టుకోలేక నేల కొరిగాడు..

చెంచురామయ్య ఊగిపోతూ రేయ్ నరసింహం లెగురా ఆ నా కొడుకుని చంపు అని గద్దించేసరికి వాడు కోపంతో మనోడి పైకి రాగా ఒకే ఒక దెబ్బతో వాడిని నేలకి నాకించాడు సంజయ్.కోపంతో ఊగిపోతూ నరసింహం ని సమీపించి వాడి గుండెల పైన కూర్చొని మొహం అంతా పచ్చడి అయ్యేలా గుద్దులు గుద్దుతూ వాడికి నరకం చూపించసాగాడు.

అమృతా వైపు చూస్తూ వీడిని ఏమి చేయాలి అనేసరికి వాడిని నా చేతులతో చంపాలి అని పౌరుషంగా పలికేసరికి వెంకన్న ఆలస్యం చేయకుండా డప్పు కొట్టి నరసింహం ని అమృతా అమ్మగారు చంపాలి అన్న మాట ని దేవుడి బిడ్డ ఒప్పుకుంటే గనక ఆవిడకి అవకాశం ఇస్తుంది ఈ వేదిక అనేసరికి సంజయ్ గాడు తనకి సమ్మతమే అని తెలిపాడు..

అంతే అమృతా ఆవేశంగా పక్కనే ఉన్న ఈటె ని తీసుకొని అపరకాళిలా నరసింహం ని సమీపించి వాడి కళ్ళలోకి చూస్తూ చావు రా నాకొడకా,నా తండ్రి ఆత్మ శాంతిస్తుంది ఈరోజు అంటూ ఒకే ఒక పోటుతో వాడి గుండెల్లో దింపింది ఈటె ని. అంతటితో ఆగకుండా ఏడుస్తూ వాడిని ఎక్కడ పడితే అక్కడ పొడుస్తూ వాడి ప్రాణం పోయేవరకూ ఆపలేదు..వాడు చచ్చాడు అని రూఢీ చేసుకున్న అమృతా పాండూ ని చూసి ఇదిగో రా నీ కొడుకు చచ్చాడు ఇక నీ చావు వీడి చేతిలో ఉంది అంటూ అక్కడనుండి విశాలాక్షి దగ్గరికి చేరిపోయింది విజయ గర్వంతో.

జనాలు అందరూ ఒకేఒక మాట గట్టిగా ప్రతిధ్వనించేలా అరుస్తున్నారు వాడిని చంపేయ్ చంపేయ్ అంటూ,సంజయ్ గాడు వాడి గుండెల పైన కూర్చొని ఏరా దేవుడి బిడ్డ అయిన నా దెబ్బకే ఇంతలా బాధపడుతున్నావే ఇక నా అయ్య కొట్టుంటే ఇవ్వాళ్టికి ఎప్పుడో నరకానికి వెళ్ళేవాడివి గా,ఇప్పుడు తెలిసిందా మగాడు ఎవడో…మగాడి చేతిలో చచ్చాను అని సంతోషంగా చావు అంటూ కోపంతో వాడి మెడని అటువైపు తిప్పేసాడు వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా..అంతటితో ఊరుకోకుండా పక్కనే ఉన్న ఈటె తో వాడి గుండెల్లో దింపి విజయ దరహాసం చేసాడు..

వెంకన్న డప్పు ఉత్సాహంగా మ్రోగింది,ఆ దుష్టుడు చచ్చాడు అని ప్రకృతి కూడా పరవశించి వాన చినుకులని చిమ్మింది ఒక్క నిమిషం..వెంకన్న కళ్లనీళ్లతో మనోడిని సమీపించి గర్వంతో “దేవుడి బిడ్డ గెలిచాడు” అని మనోడి చేతిని పైకెత్తాడు.జనాలు మొత్తం ఈలలు కేకలతో తమ సంతోషాన్ని వెలిబుచ్చారు..

తర్వాత జరగాల్సిన ఘట్టం కి అనుగుణంగా వెంకన్న గట్టిగా మాట్లాడుతూ గెలిచిన బిడ్డ తరపు నుండి విశాలాక్షి అమ్మను,అలాగే ఓడిన తరపు వాళ్ళ తరపున చెంచురామయ్య ని రావాల్సిందిగా కోరుకుంటున్నాం అనగా విశాలాక్షి విజయగర్వంతో రాగా చెంచురామయ్య మొహం నిండా కోపంతో వచ్చాడు..

ఏరా చెంచూ, చూసావా ఇప్పటికైనా మగాడిని అని బామ్మ గర్వంగా అనడంతో ఇప్పుడు కాదు మీ పని,నా సత్తా ఏంటో చూపిస్తా అన్నాడు పళ్ళు కొరుకుతూ.

తెగ చూపించావ్ లేరా నీ బోడి ప్రతాపం,మూసుకొని రాజకుటుంబీకుల మొత్తం ఆస్తి పత్రాలతో పాటూ రాజభవనాన్ని అప్పగించు లేకుంటే నిన్ను కూడా ఇక్కడే సమాధి చేపించగలను అంది కోపంగా.

వాడు చేసేదేమీ లేక ఆ పత్రాలు అన్నింటినీ తెమ్మని ఖాసీం కి సైగ చేయగా వాడు తెచ్చాడు..ఆ పత్రాలను అన్నింటినీ మనోడి చేతిలో పెడుతుండగా ఆగు అంటూ నీరజా ని రమ్మని సైగ చేసాడు.నీరజా తో పాటూ అమృతా-దేవయాని,అమీనా-ఆస్మా లు వచ్చేసరికి మనోడు జనాలని ఉద్దేశించి మన కృపాకర భూపతి రాజు గారి వంశం అంతరించిపోయింది అనే బెంగ మనకు లేదు,ఇదిగో ఈవిడే మన రాజుగారి కూతురు అంటూ “నీరజా” ని జనాల ముందు ఉంచాడు..ఒక్కసారిగా జనాలు చప్పట్లతో సంతోషం చూపించారు..

చెంచురామయ్య గాడు,ఖాసీం గాడు ఇద్దరూ బేలగా చూస్తూ నువ్వు చెప్పేది నిజమేనా రా అన్నారు ఒకేసారి నీరజా రాజు కూతురు అని జీర్ణించుకోలేక..

హ హ్హా అంత అనుమానం అయితే చూడురా అని నీరజా అరచేతిలో ఉన్న రాజప్రతిమ గుర్తుని చూపించేసరికి చెంచురామయ్య ఒక్కసారిగా కిందపడిపోయాడు,వాడిని ఖాసీం గాడు లేపి ఒరేయ్ సంజయ్ నీ అంతం త్వరలోనే ఉంది అనగా “అమీనా అత్తా వాడిని చంపుతావా లేకా నన్ను చంపమంటావా అనేసరికి అమీనా(రజియా) కోపంతో నేనే చంపుతా అల్లుడూ అంటూ పాండూ వాడి గుండెల్లో దిగిన ఈటెని తీసి వాడి వైపు ఉరికింది,ఒసేయ్ రజియా అని కోపంగా రజియా వైపు వస్తున్న ఖాసీం గాడిని ఒక్క దెబ్బతో నేలకి తాకించాడు సంజయ్.అంతే అమీనా ఒక్కసారిగా రెచ్చిపోయి చావు రా అంటూ వాడి మొడ్డ పైన తంతూ వాడి గుండెల్లో దింపింది ఈటెని.. ఒక్కసారిగా కళ్ళు తేలేసాడు ఖాసీం..అమీనా మాత్రం రెచ్చిపోతూ వాడిని పొడిచి పొడిచి ఈటెని ఆస్మా చేతికి ఇచ్చింది భేటీ చంపు ఈ నా కొడుకుని అని ఊగిపోతూ, ఆస్మా కూడా కోపంగా వాడి గుండెలు ముక్కలయ్యేలా పొడిచింది..చివరి శ్వాశ వెళ్లిపోయేముందు అమీనా వాడిని చూస్తూ ఇది నా బావ జాఫర్ బిడ్డ రా,నా బావని చంపావు గా ఇప్పుడు నా బావ ప్రతిరూపం అయిన ఆస్మా నిన్ను చంపుతోంది చూడు అంటూ దిగేయ్ భేటీ గట్టిగా అనేసరికి ఆస్మా ఒక్కసారిగా వాడి గుండెల్లో శ్వాస ఆగిపోయేలా దింపింది”.అందరూ మనోడిని ప్రేమగా చూస్తూ అభినందనలు చెప్పారు.

నీరజా జనాల్ని ఉద్దేశించి మాట్లాడుతూ “ఇన్నాళ్లూ వీడు మిమ్మల్ని నానా తిప్పలు పెట్టాడు ఈ పత్రాలు వాడి దగ్గర పెట్టుకొని,మన ఐదు గ్రామాల ప్రజలు ఇక నుండీ నిశ్చింతగా వ్యవసాయం చేసుకోవచ్చు ఇదే నా కానుక అంటూ పత్రాలు అన్నింటినీ వెంకన్న చేతికి ఇచ్చింది పంచు అంటూ”..జనాలు జయజయ ధ్వానాలు పలికారు వర్ధిల్లమని.

చెంచురామయ్య గాడు తన మనుషుల తో వెళ్ళిపోయాడు కోపంగా,ఇక అందరూ దేవతని దర్శించుకొని ఇంటి వైపు బయలుదేరారు.ఇంటిని చేరుకున్నాక సంగీత వచ్చి అమృతా కాళ్ళ మీద పడి క్షమించమని అడగ్గా అమృతా పెద్ద మనసు చేసుకొని ఇక నుండైనా పద్దతిగా బ్రతుకు అని వదిలేసింది.

ఆ తర్వాత రెండు రోజులు కోలాహలం గా గడిచిపోయాయి,ఈ మధ్యలో విషయం అపార్ట్మెంట్ లో ఉన్న స్రవంతి, పద్మజా,నందిత,రాధికా,పింకీ లకి కూడా తెలిసిపోయింది.. మనోడికి ఫోన్లు చేసి అభినందించి మంచి రోజు చూసుకొని వస్తాం అన్నారు.తర్జనభర్జనలు అనంతరం రంగా మాట్లాడుతూ నీరజమ్మా మనం మెఈ ఇంటికి వెళ్లడం ఉత్తమం,మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి అనడంతో విశాలాక్షి కూడా రంగా కి మద్దతు పలికింది…

విశాలాక్షి వెంకన్న ని పిలిచి అందరికీ పత్రాలు పంచావా అని వాకబు చేసి మా పొలాలన్నీ నువ్వే చూసుకో,ఇక ఆ పాండూ గాడి ఆస్తులు మొత్తం ఊరి జనాలకి సమానంగా పంచేసి ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండు..మేము రాజా వారి ఊర్లో ఉండి అప్పుడప్పుడు వస్తుంటాము అని చెప్పేసరికి అలాగే తల్లీ అని వెంకన్న పాదాభివందనం చేసాడు విశాలాక్షి కి..

ఊర్లో ఉన్న జనాలు అందరికీ విషయం తెలిసేసరికి అందరూ వచ్చి సాగనంపారు అందరినీ,మనవాళ్ళు స్వంత ఊరికి వెళ్ళేసరికి జయజయ ధ్వానాలు తో స్వాగతం పలికారు.అప్పటికే విషయం తెలియడం వల్ల వెంకన్న వచ్చి రాజభవనాన్ని మొత్తం క్లీన్ చేయించి ముందున్న వైభవాన్ని తీసుకొచ్చాడు..సంతోషంగా అందరూ రాజభవనంలోకి అడుగు పెట్టారు..

మరో వారం రోజుల్లో చెంచురామయ్య గాడి ఆస్తులు మొత్తం ప్రజలకి పంచేశాడు సంజయ్,రంగా కూడా అక్కడక్కడా ఉన్న చెంచురామయ్య గాడి మనుషుల్ని ఏరిపారేసాడు.. ముందున్న మంచి కాలం మళ్లీ మొదలవడంతో ప్రజలు సుఖ సంతోషాలతో మునిగిపోయారు…

అమీనా-ఆస్మా ,అమృతా-విశాలాక్షి కుటుంబం,దేవయాని కూడా రాజభవనంలోనే ఉండేలా ఏర్పాట్లు చేసింది నీరజా..ఆరోజు అందరూ హాల్ లో కూర్చొని ఉండగా దేవయాని విషయాన్ని కదిలించాడు సంజయ్.అప్పుడు చెప్పింది తనకి ఎలా ఆ హారం వచ్చిందా అని.

మీ నాన్న నాకు చిన్నతనం నుండే తెలుసురా,ఆయన చాలా మంచి మనిషి..మా నాన్నకు బాగా సన్నిహితుడు..ఒకరోజు మా ఇంటికి అర్ధ రాత్రి అనగా వచ్చి మా నాన్నతో రేయ్ కృపాకర రాజు పైన ఆ చెంచు గాడు ఏదో పధకం వేస్తున్నట్లు ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంతో మా నాన్న కూడా సహాయపడుతూ ఉండేవాడు..అలా మీ నాన్నతో నాకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఎంత బాగుండేది అంటే నన్ను అంత ప్రేమగా చూసుకునేవాడు.అలా పెరిగి పెద్దయ్యాక నేను టీచర్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నీరజా వాళ్ళ నాన్నని,కుటుంబాన్ని ఆ చెంచురామయ్య మనుషులు దారుణంగా చంపారు అని మాకు తెలిసింది..ఆ సంఘటన తర్వాత మీ నాన్న పూర్తిగా అజ్ఞాతంగా నే ఉంటూ పరిస్థితులు చక్కదిద్దేవాడు మా ఇంట్లోనే ఉంటూ,నాకు ఒక కొడుకు ఉన్నాడని ఎప్పుడూ చెప్పేవాడు,ఎవరు అని అడిగితే మాత్రం నీ గురించి చెప్పేవాడు మాత్రం కాదు,ఊర్లోనే వేరే వాళ్ళ దగ్గర పెరుగుతున్నాడు అని మాత్రమే చెప్పేవాడు.అలా రెండేళ్ల తర్వాత నాకు పోస్టింగ్ ఈ ఊర్లోనే వచ్చేలా ఏర్పాట్లు చేసి ఇక్కడ జరిగే విషయాలన్నీ తెలుసుకునేవాడు నా ద్వారా..

అప్పుడే నువ్వు నాకు పరిచయం అయ్యావు,ఎందుకో నిన్ను చూస్తే దేవుడు మామే గుర్తొచ్చే వాడు, నీ చలాకీతనం నచ్చి తప్పో ఒప్పో నిన్ను నా దానిగా చేసుకున్నాను.అప్పుడు నీకు 13 సంవత్సరాలు ఉంటాయేమో ఆరోజు రాత్రి మా ఇంట్లో నుండి బయలుదేరిన మీ నాన్న తెల్లవారుజామున మా నాన్నకు ఫోన్ చేసి నేను ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పడంతో బయలుదేరి వెళ్ళాం..అప్పటికే మీ నాన్న చావు బ్రతుకులు మధ్య ఉండేసరికి బాధ తట్టుకోలేకపోయాము మేము,చివరగా నాతో మాట్లాడుతూ ఇది నా కొడుకుకి ఇవ్వు వాడికేమీ నేను మిగల్చలేదు నా కొడుకు ఊర్లోనే ఉన్న రవి గాడు పెంచుతున్నాడు, నువ్వు ఊర్లో నుండి వెళ్ళిపోయి మరెక్కడైనా ఉద్యోగం చేసుకో నీ పైన వాళ్ళకి అనుమానం ఉంది అని కనుమూసాడు.మీ నాన్న చెప్పిన మాట ప్రకారం నేను ఆ ఊరి నుండి వెళ్లిపోయి నీకోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను..

నా పైన కూడా ఆ చెంచురామయ్య మనుషులు కన్నేయడంతో మేము మా ఊరి నుండి హైదరాబాద్ కి వెళ్లిపోయాము..అలా నిన్ను కనుక్కోవడం నాకు చాలా కష్టం అయిపోయింది..కనీసం ఊర్లోకి వచ్చి నిన్ను పెంచిన రవి గారిని కలిసే అవకాశమే లేకుండా పోయింది.అలా జరుగుతున్న నా జీవితంలో ఆ కుట్ర మొత్తం తెలిసింది మా నాన్న వల్ల. సడెన్ గా ఆ భీమ్ చచ్చినట్లు పేపర్స్ లో రావడం వల్ల నాలో ధైర్యం ఏర్పడి ఈ పని నువ్వు తప్ప ఎవరూ చేసుండరు అన్న నమ్మకంతో మారువేషంలో ఈ ఊరొచ్చి నీ గురించి వాకబు చేసాను.అప్పటికే రవి గారు అనారోగ్యంతో చనిపోయాడు అని తెలిసేసరికి నా ఆశలు ఆవిరి అయ్యాయి..అప్పుడే ఈ ఊరి సార్ రమణ ద్వారా నీ వివరాలు కనుక్కున్నాను..ఆ వివరాలు చూసేసరికి నాకు షాక్ కొట్టింది నువ్వే దేవుడి మామయ్య కొడుకువి అని తెలిసి..అప్పటి నుండీ నీకోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకలేదు ,ఇక ఆశలు వదిలేసిన సమయంలో జాతర రూపంలో చిన్న ఆశ కలిగింది ఆ గజేంద్ర గాడి చావు విషయం తెలిసి,అందుకే నువ్వు వస్తావు అన్న ఆశతో వచ్చాను,మొత్తానికి నువ్వే నన్ను కనుక్కొని కలిసావు అంది కళ్లనీళ్లతో..

మనోడు కూడా తండ్రిని గుర్తు చేసుకొని బాధ పడ్డాడు,ఎలాగైతే ఏమిలే టీచర్ మొత్తానికి నా తండ్రి గుర్తులు నాకు చేరవేశావు అదే సంతోషం అని నిట్టూర్చి ఒసేయ్ బామ్మా అసలు వీళ్ళు ఎలా చంపారు మన రాజుని నీకు తెలుసా అనేసరికి విశాలాక్షి చెప్పడం మొదలెట్టింది.

కృపాకరుడు చాలా మంచివాడు రా,జనాలని ప్రేమగా చూసుకుంటూ రాజ వంశం అన్న గర్వం ఏ మాత్రమూ లేకుండా అందరికీ సహాయంగా ఉండేవాడు..ఊర్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా అంటే అది ఒక్క చెంచురామయ్య గాడి కుటుంబమే,వాడు ఎవడో కాదు కృపాకరుడు కి స్వయానా పెద్దనాన్న కొడుకు.ఎప్పుడూ వాడు కృపాకరుడు కి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నా అంతగా పట్టించుకోకుండా ఉండేవాడు,అదే ఆయన చేసిన తప్పు..వాడిని ముందుగానే హెచ్చరించి ఉండుంటే ఇంత ఘోరం జరిగేది కాదు..